5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- November 25, 2025
కువైట్: 2025 మొదటి తొమ్మిది నెలల్లో కువైట్ జనాభా గణనీయంగా పెరిగింది. ఇది 3.6 శాతం పెరిగి, మూడవ త్రైమాసికం చివరి నాటికి 5.169 మిలియన్లకు చేరుకుంది. ఇది డిసెంబర్ 2024 చివరి నాటికి 4.988 మిలియన్లుగా నమోదైంది.
పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) డేటా ఆధారంగా, కువైట్ జనాభా కూడా సంవత్సరానికి 4.44 శాతం పెరిగింది. సెప్టెంబర్ 2024 చివరి నాటికి 4.946 మిలియన్లతో పోలిస్తే 223,000 మంది పెరిగారు. ఇటీవలి సంవత్సరాలలో జనాభా పెరుగుదల స్థిరంగా ఉందని, 2022లో 2.3 శాతం, 2023లో 2.59 శాతం మరియు 2024 చివరి నాటికి 2.6 శాతంగా ఉందని గణంకాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా
- భారత్ పై అమెరికన్ మహిళ ప్రశంసలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!







