ఖతార్ లో పరీక్షా సమయం..విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు..!!
- November 27, 2025
దోహా: ఖతార్ లో 2025-2026 విద్యా సంవత్సరం మొదటి మరియు రెండవ సెమిస్టర్ల సెమిస్టర్ ముగింపు పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో కార్యకలాపాలను నియంత్రించే సర్క్యులర్ను విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ జారీ చేసింది.
విద్యార్థులకు సురక్షితమైన మరియు లెర్నింగ్ వాతావరణాన్ని అందించాలి.విద్యార్థుల సంఖ్యను బట్టి బోధనా సిబ్బంది ఉండేలా చూసుకోవాలి.పరీక్షలు రాసే విద్యార్థులకు తగిన వాతావరణాన్ని సృష్టించడానికి, ఇవాల్యుయేషన్, గ్రేడింగ్ మరియు సర్టిఫికెట్ జారీని అత్యున్నత నాణ్యత, కచ్చితత్వ ప్రమాణాల ప్రకారం నిర్వహించాలని తన సర్క్యులర్ లో విద్యామంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







