ఖతార్ లో పరీక్షా సమయం..విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు..!!
- November 27, 2025
దోహా: ఖతార్ లో 2025-2026 విద్యా సంవత్సరం మొదటి మరియు రెండవ సెమిస్టర్ల సెమిస్టర్ ముగింపు పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో కార్యకలాపాలను నియంత్రించే సర్క్యులర్ను విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ జారీ చేసింది.
విద్యార్థులకు సురక్షితమైన మరియు లెర్నింగ్ వాతావరణాన్ని అందించాలి.విద్యార్థుల సంఖ్యను బట్టి బోధనా సిబ్బంది ఉండేలా చూసుకోవాలి.పరీక్షలు రాసే విద్యార్థులకు తగిన వాతావరణాన్ని సృష్టించడానికి, ఇవాల్యుయేషన్, గ్రేడింగ్ మరియు సర్టిఫికెట్ జారీని అత్యున్నత నాణ్యత, కచ్చితత్వ ప్రమాణాల ప్రకారం నిర్వహించాలని తన సర్క్యులర్ లో విద్యామంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..









