ఖతార్ లో పరీక్షా సమయం..విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు..!!
- November 27, 2025
దోహా: ఖతార్ లో 2025-2026 విద్యా సంవత్సరం మొదటి మరియు రెండవ సెమిస్టర్ల సెమిస్టర్ ముగింపు పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో కార్యకలాపాలను నియంత్రించే సర్క్యులర్ను విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ జారీ చేసింది.
విద్యార్థులకు సురక్షితమైన మరియు లెర్నింగ్ వాతావరణాన్ని అందించాలి.విద్యార్థుల సంఖ్యను బట్టి బోధనా సిబ్బంది ఉండేలా చూసుకోవాలి.పరీక్షలు రాసే విద్యార్థులకు తగిన వాతావరణాన్ని సృష్టించడానికి, ఇవాల్యుయేషన్, గ్రేడింగ్ మరియు సర్టిఫికెట్ జారీని అత్యున్నత నాణ్యత, కచ్చితత్వ ప్రమాణాల ప్రకారం నిర్వహించాలని తన సర్క్యులర్ లో విద్యామంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







