BRS మలేషియా అధ్వర్యంలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు
- November 29, 2025
కౌలాలంపూర్: BRS మలేషియా ఆధ్వర్యంలో లైట్ హౌస్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ లో జరిగిన ఈ కార్య క్రమంలో బి ఆర్ ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతీ కురుమ మాట్లాడుతు 2009 నవంబర్ 29న నిరాహార దీక్షకు పిలుపునిచ్చిన కేసీఆర్ తెలంగాణ వచ్చుడో...కేసిఆర్ సచ్చడో అన్న నినాదంతో తెలంగాణ ఉద్యమం రెండో దశకు నాంది పలికింది అని గుర్తు చేశారు.
లైట్హౌస్ చిల్డ్రన్స్ వెల్ఫేర్ హోమ్లో ఉన్న వారికి నిత్యావసర వస్తువులు ఆదేవిదంగా పలు రకాల పండ్లను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమములో బి ఆర్ ఎస్ మలేషియా ఫౌండర్ చిట్టిబాబు చిరుత మరియు కోర్ కమిటీ సభ్యులు అరుణ్ , సందీప్ కుమార్ లగిశెట్టి, హరీష్, సురేష్, ములకల శ్రీనివాస్, శశి కుమార్, సందీప్ గౌడ్, సత్య తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







