BRS మలేషియా అధ్వర్యంలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు
- November 29, 2025
కౌలాలంపూర్: BRS మలేషియా ఆధ్వర్యంలో లైట్ హౌస్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ లో జరిగిన ఈ కార్య క్రమంలో బి ఆర్ ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతీ కురుమ మాట్లాడుతు 2009 నవంబర్ 29న నిరాహార దీక్షకు పిలుపునిచ్చిన కేసీఆర్ తెలంగాణ వచ్చుడో...కేసిఆర్ సచ్చడో అన్న నినాదంతో తెలంగాణ ఉద్యమం రెండో దశకు నాంది పలికింది అని గుర్తు చేశారు.
లైట్హౌస్ చిల్డ్రన్స్ వెల్ఫేర్ హోమ్లో ఉన్న వారికి నిత్యావసర వస్తువులు ఆదేవిదంగా పలు రకాల పండ్లను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమములో బి ఆర్ ఎస్ మలేషియా ఫౌండర్ చిట్టిబాబు చిరుత మరియు కోర్ కమిటీ సభ్యులు అరుణ్ , సందీప్ కుమార్ లగిశెట్టి, హరీష్, సురేష్, ములకల శ్రీనివాస్, శశి కుమార్, సందీప్ గౌడ్, సత్య తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







