BRS మలేషియా అధ్వర్యంలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు
- November 29, 2025
కౌలాలంపూర్: BRS మలేషియా ఆధ్వర్యంలో లైట్ హౌస్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ లో జరిగిన ఈ కార్య క్రమంలో బి ఆర్ ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతీ కురుమ మాట్లాడుతు 2009 నవంబర్ 29న నిరాహార దీక్షకు పిలుపునిచ్చిన కేసీఆర్ తెలంగాణ వచ్చుడో...కేసిఆర్ సచ్చడో అన్న నినాదంతో తెలంగాణ ఉద్యమం రెండో దశకు నాంది పలికింది అని గుర్తు చేశారు.
లైట్హౌస్ చిల్డ్రన్స్ వెల్ఫేర్ హోమ్లో ఉన్న వారికి నిత్యావసర వస్తువులు ఆదేవిదంగా పలు రకాల పండ్లను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమములో బి ఆర్ ఎస్ మలేషియా ఫౌండర్ చిట్టిబాబు చిరుత మరియు కోర్ కమిటీ సభ్యులు అరుణ్ , సందీప్ కుమార్ లగిశెట్టి, హరీష్, సురేష్, ములకల శ్రీనివాస్, శశి కుమార్, సందీప్ గౌడ్, సత్య తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









