BRS మలేషియా అధ్వర్యంలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు
- November 29, 2025
కౌలాలంపూర్: BRS మలేషియా ఆధ్వర్యంలో లైట్ హౌస్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ లో జరిగిన ఈ కార్య క్రమంలో బి ఆర్ ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతీ కురుమ మాట్లాడుతు 2009 నవంబర్ 29న నిరాహార దీక్షకు పిలుపునిచ్చిన కేసీఆర్ తెలంగాణ వచ్చుడో...కేసిఆర్ సచ్చడో అన్న నినాదంతో తెలంగాణ ఉద్యమం రెండో దశకు నాంది పలికింది అని గుర్తు చేశారు.
లైట్హౌస్ చిల్డ్రన్స్ వెల్ఫేర్ హోమ్లో ఉన్న వారికి నిత్యావసర వస్తువులు ఆదేవిదంగా పలు రకాల పండ్లను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమములో బి ఆర్ ఎస్ మలేషియా ఫౌండర్ చిట్టిబాబు చిరుత మరియు కోర్ కమిటీ సభ్యులు అరుణ్ , సందీప్ కుమార్ లగిశెట్టి, హరీష్, సురేష్, ములకల శ్రీనివాస్, శశి కుమార్, సందీప్ గౌడ్, సత్య తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!









