శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి రికార్డు రిజిస్ట్రేషన్లు
- November 29, 2025
తిరుమల: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం రికార్డు స్థాయి భక్తుల నమోదు జరిగింది. గత 48 గంటల్లో e-దీప్ సిస్టమ్ ద్వారా 7.7 లక్షల రిజిస్ట్రేషన్లు జరగగా, మొత్తం 19.5 లక్షల మంది భక్తులు టోకెన్ల కోసం నమోదు అయ్యారని TTD అధికారులు తెలిపారు.
రెజిస్ట్రేషన్లు డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి.టోకెన్లను పొందిన వారికి డిసెంబర్ 2న వారి మొబైల్ నంబర్ ద్వారా SMS ద్వారా సమాచారం పంపబడుతుంది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







