ఫుట్ బాల్ అభిమానులకు దోహా మెట్రో బంపరాఫర్..!!
- November 30, 2025
దోహా: FIFA అరబ్ కప్ ఖతార్ 2025 అభిమానులకు దోహా మెట్రో బంపరాఫర్ ప్రకటించింది. టికెట్ హోల్డర్లకు దోహా మెట్రో ఉచితంగా ఉంటుందని సుప్రీం కమిటీ ఫర్ డెలివరీ అండ్ లెగసీ ప్రకటించింది. అభిమానులు మ్యాచ్ టిక్కెట్ను ఏదైనా దోహా మెట్రో స్టేషన్లో చూపించడం ద్వారా ఉచిత రైడ్లను పొందవచ్చని తెలిపారు. డిసెంబర్ 1 నుండి 18 వరకు ఖతార్ FIFA అరబ్ కప్ 2025ను నిర్వహిస్తున్నారు. మ్యాచులకు సంబంధించి ఇప్పటివరకు 7లక్షల కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడైనట్టు నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!









