ఫుట్ బాల్ అభిమానులకు దోహా మెట్రో బంపరాఫర్..!!
- November 30, 2025
దోహా: FIFA అరబ్ కప్ ఖతార్ 2025 అభిమానులకు దోహా మెట్రో బంపరాఫర్ ప్రకటించింది. టికెట్ హోల్డర్లకు దోహా మెట్రో ఉచితంగా ఉంటుందని సుప్రీం కమిటీ ఫర్ డెలివరీ అండ్ లెగసీ ప్రకటించింది. అభిమానులు మ్యాచ్ టిక్కెట్ను ఏదైనా దోహా మెట్రో స్టేషన్లో చూపించడం ద్వారా ఉచిత రైడ్లను పొందవచ్చని తెలిపారు. డిసెంబర్ 1 నుండి 18 వరకు ఖతార్ FIFA అరబ్ కప్ 2025ను నిర్వహిస్తున్నారు. మ్యాచులకు సంబంధించి ఇప్పటివరకు 7లక్షల కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడైనట్టు నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







