ఫుట్ బాల్ అభిమానులకు దోహా మెట్రో బంపరాఫర్..!!
- November 30, 2025
దోహా: FIFA అరబ్ కప్ ఖతార్ 2025 అభిమానులకు దోహా మెట్రో బంపరాఫర్ ప్రకటించింది. టికెట్ హోల్డర్లకు దోహా మెట్రో ఉచితంగా ఉంటుందని సుప్రీం కమిటీ ఫర్ డెలివరీ అండ్ లెగసీ ప్రకటించింది. అభిమానులు మ్యాచ్ టిక్కెట్ను ఏదైనా దోహా మెట్రో స్టేషన్లో చూపించడం ద్వారా ఉచిత రైడ్లను పొందవచ్చని తెలిపారు. డిసెంబర్ 1 నుండి 18 వరకు ఖతార్ FIFA అరబ్ కప్ 2025ను నిర్వహిస్తున్నారు. మ్యాచులకు సంబంధించి ఇప్పటివరకు 7లక్షల కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడైనట్టు నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







