ఫుట్ బాల్ అభిమానులకు దోహా మెట్రో బంపరాఫర్..!!
- November 30, 2025
దోహా: FIFA అరబ్ కప్ ఖతార్ 2025 అభిమానులకు దోహా మెట్రో బంపరాఫర్ ప్రకటించింది. టికెట్ హోల్డర్లకు దోహా మెట్రో ఉచితంగా ఉంటుందని సుప్రీం కమిటీ ఫర్ డెలివరీ అండ్ లెగసీ ప్రకటించింది. అభిమానులు మ్యాచ్ టిక్కెట్ను ఏదైనా దోహా మెట్రో స్టేషన్లో చూపించడం ద్వారా ఉచిత రైడ్లను పొందవచ్చని తెలిపారు. డిసెంబర్ 1 నుండి 18 వరకు ఖతార్ FIFA అరబ్ కప్ 2025ను నిర్వహిస్తున్నారు. మ్యాచులకు సంబంధించి ఇప్పటివరకు 7లక్షల కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడైనట్టు నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- విశాఖ–రాయపూర్ ఎక్స్ప్రెస్వే
- 'ఏక్తా యాత్ర' సర్దార్ పటేల్కు సముచిత నివాళి: వెంకయ్య నాయుడు
- న్యూజెర్సీలో NATS ఫుడ్ డ్రైవ్కు మంచి స్పందన
- 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు ఒడిశా గవర్నర్ హరిబాబు కు ఆహ్వానం
- నేవీ చీఫ్ హెచ్చరిక: ఘర్షణల కోసం సిద్ధం
- రెండు బస్సుల ఢీకొట్టు–11 మృతి, 40 గాయాలు
- టీమిండియా ఘన విజయం
- మచిలీపట్నం, విశాఖలో మైరా బే వ్యూ రిసార్ట్స్
- తెలంగాణలో మరో 4 విమానాశ్రయాలు: సీఎం రేవంత్
- ఏపీ పెన్షన్ పంపిణీ ప్రారంభం







