హ్యూమన్ ట్రాఫికింగ్, మనీలాండరింగ్ పై దర్యాప్తు ప్రారంభం..!!
- November 30, 2025
కువైట్: హ్యూమన్ ట్రాఫికింగ్, మనీలాండరింగ్ నేరాలకు సంబంధించిన అనేక కేసులపై దర్యాప్తు ప్రారంభమైంది. ఈ మేరకు కువైట్ అటార్నీ జనరల్ కౌన్సెలర్ సాద్ అల్-సఫ్రాన్ ఆదేశాల మేరకు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి, విచారణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
కార్మికులను అక్రమంగా తీసుకొచ్చి వారిపై శ్రమ దోపిడికి పాల్పడుతున్న తొమ్మిది కేసులపై దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రాసిక్యూషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటువంటి పద్ధతులు మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడంపై 2013 చట్టం నంబర్ 91 ద్వారా నిషేధించిన చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఇప్పటివరకు 115 మంది బాధితులను రక్షించామని, 48 మంది అనుమానితులను విచారించామని, దర్యాప్తు కొనసాగుతున్నాయని ప్రాసిక్యూషన్ వివరించింది.
తాజా వార్తలు
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..









