హ్యూమన్ ట్రాఫికింగ్, మనీలాండరింగ్ పై దర్యాప్తు ప్రారంభం..!!
- November 30, 2025
కువైట్: హ్యూమన్ ట్రాఫికింగ్, మనీలాండరింగ్ నేరాలకు సంబంధించిన అనేక కేసులపై దర్యాప్తు ప్రారంభమైంది. ఈ మేరకు కువైట్ అటార్నీ జనరల్ కౌన్సెలర్ సాద్ అల్-సఫ్రాన్ ఆదేశాల మేరకు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి, విచారణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
కార్మికులను అక్రమంగా తీసుకొచ్చి వారిపై శ్రమ దోపిడికి పాల్పడుతున్న తొమ్మిది కేసులపై దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రాసిక్యూషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటువంటి పద్ధతులు మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడంపై 2013 చట్టం నంబర్ 91 ద్వారా నిషేధించిన చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఇప్పటివరకు 115 మంది బాధితులను రక్షించామని, 48 మంది అనుమానితులను విచారించామని, దర్యాప్తు కొనసాగుతున్నాయని ప్రాసిక్యూషన్ వివరించింది.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







