GCC నివాసితులకు పర్మిట్లను పొడిగించిన ఖతార్..!!
- November 30, 2025
దోహా: GCC నివాసితులకు విజిట్ వీసాలను ఒక నెల నుండి రెండు నెలలకు పొడిగిస్తామని మరియు మల్టీపుల్ ఎంట్రీ అనుమతిస్తామని ఖతార్ ప్రకటించింది. ఈ తాజా అప్డేట్ నవంబర్ 30 నుంచి హయా ప్లాట్ఫామ్ ద్వారా అమల్లోకి వస్తుందని ఖతార్ టూరిజం తెలిపింది.
GCC దేశాల నుండి ఖతార్కు వచ్చే సందర్శకులు దేశంలో మరిన్ని క్రీడలు, సాంస్కృతిక మరియు వినోద కార్యక్రమాలకు సజావుగా హాజరు కావడానికి ఈ సంస్కరణలు ఉపయోగపడుతుందని తెలిపింది.
హయా ప్లాట్ఫారమ్ ఐదు రకాల ఎలక్ట్రానిక్ వీసాలను అందిస్తుంది. వాటిలో టూరిస్ట్ వీసా (A1), GCC నివాసితులకు వీసా (A2), ఎలక్ట్రానిక్ ట్రావెల్ నోటిఫికేషన్ వీసా (A3), GCC పౌరులతో పాటు వచ్చే సందర్శకులకు వీసా (A4) మరియు అమెరికా పౌరులకు వీసా మినహాయింపు దరఖాస్తు (F1) ఉన్నాయి.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!









