GCC నివాసితులకు పర్మిట్లను పొడిగించిన ఖతార్..!!
- November 30, 2025
దోహా: GCC నివాసితులకు విజిట్ వీసాలను ఒక నెల నుండి రెండు నెలలకు పొడిగిస్తామని మరియు మల్టీపుల్ ఎంట్రీ అనుమతిస్తామని ఖతార్ ప్రకటించింది. ఈ తాజా అప్డేట్ నవంబర్ 30 నుంచి హయా ప్లాట్ఫామ్ ద్వారా అమల్లోకి వస్తుందని ఖతార్ టూరిజం తెలిపింది.
GCC దేశాల నుండి ఖతార్కు వచ్చే సందర్శకులు దేశంలో మరిన్ని క్రీడలు, సాంస్కృతిక మరియు వినోద కార్యక్రమాలకు సజావుగా హాజరు కావడానికి ఈ సంస్కరణలు ఉపయోగపడుతుందని తెలిపింది.
హయా ప్లాట్ఫారమ్ ఐదు రకాల ఎలక్ట్రానిక్ వీసాలను అందిస్తుంది. వాటిలో టూరిస్ట్ వీసా (A1), GCC నివాసితులకు వీసా (A2), ఎలక్ట్రానిక్ ట్రావెల్ నోటిఫికేషన్ వీసా (A3), GCC పౌరులతో పాటు వచ్చే సందర్శకులకు వీసా (A4) మరియు అమెరికా పౌరులకు వీసా మినహాయింపు దరఖాస్తు (F1) ఉన్నాయి.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







