GCC నివాసితులకు పర్మిట్లను పొడిగించిన ఖతార్..!!
- November 30, 2025
దోహా: GCC నివాసితులకు విజిట్ వీసాలను ఒక నెల నుండి రెండు నెలలకు పొడిగిస్తామని మరియు మల్టీపుల్ ఎంట్రీ అనుమతిస్తామని ఖతార్ ప్రకటించింది. ఈ తాజా అప్డేట్ నవంబర్ 30 నుంచి హయా ప్లాట్ఫామ్ ద్వారా అమల్లోకి వస్తుందని ఖతార్ టూరిజం తెలిపింది.
GCC దేశాల నుండి ఖతార్కు వచ్చే సందర్శకులు దేశంలో మరిన్ని క్రీడలు, సాంస్కృతిక మరియు వినోద కార్యక్రమాలకు సజావుగా హాజరు కావడానికి ఈ సంస్కరణలు ఉపయోగపడుతుందని తెలిపింది.
హయా ప్లాట్ఫారమ్ ఐదు రకాల ఎలక్ట్రానిక్ వీసాలను అందిస్తుంది. వాటిలో టూరిస్ట్ వీసా (A1), GCC నివాసితులకు వీసా (A2), ఎలక్ట్రానిక్ ట్రావెల్ నోటిఫికేషన్ వీసా (A3), GCC పౌరులతో పాటు వచ్చే సందర్శకులకు వీసా (A4) మరియు అమెరికా పౌరులకు వీసా మినహాయింపు దరఖాస్తు (F1) ఉన్నాయి.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







