శ్రీలంకలో తుఫాన్.. ఖతార్ అలెర్ట్..!!
- November 30, 2025
దోహా: శ్రీలంకలో కొనసాగుతున్న తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. భయంకరమైన దిత్వ తుఫాన్ కారణంగా ఖతార్ పౌరులు, సందర్శకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీలంకలోని ఖతార్ రాయబార కార్యాలయం ఒక అలెర్ట్ జారీ చేసింది.
శ్రీలంకలో ఇటీవల అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు, వరదలు మరియు కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేసింది. వాతావరణ పరిస్థితులు ఇప్పటికీ అస్థిరంగా ఉన్నాయని రాయబార కార్యాలయం పేర్కొంది.
శ్రీలంకలో ప్రస్తుతం ఉన్న పౌరులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక భద్రతా సూచనలను పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని ఖతార్ రాయబార కార్యాలయం సూచించింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!









