శ్రీలంకలో తుఫాన్.. ఖతార్ అలెర్ట్..!!
- November 30, 2025
దోహా: శ్రీలంకలో కొనసాగుతున్న తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. భయంకరమైన దిత్వ తుఫాన్ కారణంగా ఖతార్ పౌరులు, సందర్శకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీలంకలోని ఖతార్ రాయబార కార్యాలయం ఒక అలెర్ట్ జారీ చేసింది.
శ్రీలంకలో ఇటీవల అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు, వరదలు మరియు కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేసింది. వాతావరణ పరిస్థితులు ఇప్పటికీ అస్థిరంగా ఉన్నాయని రాయబార కార్యాలయం పేర్కొంది.
శ్రీలంకలో ప్రస్తుతం ఉన్న పౌరులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక భద్రతా సూచనలను పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని ఖతార్ రాయబార కార్యాలయం సూచించింది.
తాజా వార్తలు
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..









