శ్రీలంకలో తుఫాన్.. ఖతార్ అలెర్ట్..!!
- November 30, 2025
దోహా: శ్రీలంకలో కొనసాగుతున్న తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. భయంకరమైన దిత్వ తుఫాన్ కారణంగా ఖతార్ పౌరులు, సందర్శకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీలంకలోని ఖతార్ రాయబార కార్యాలయం ఒక అలెర్ట్ జారీ చేసింది.
శ్రీలంకలో ఇటీవల అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు, వరదలు మరియు కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేసింది. వాతావరణ పరిస్థితులు ఇప్పటికీ అస్థిరంగా ఉన్నాయని రాయబార కార్యాలయం పేర్కొంది.
శ్రీలంకలో ప్రస్తుతం ఉన్న పౌరులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక భద్రతా సూచనలను పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని ఖతార్ రాయబార కార్యాలయం సూచించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







