లైసెన్స్ లేని నర్సరీ ఆపరేటర్కు మూడు నెలల జైలు శిక్ష..!!
- December 01, 2025
మనామా: లైసెన్స్ లేకుండా నర్సరీని తెరిచి నిర్వహించిన మహిళకు నాల్గవ మైనర్ క్రిమినల్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఆ స్థలంలో స్వాధీనం చేసుకున్న అన్ని వస్తువులను జప్తు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. ఆ మహిళ లైసెన్స్ లేని నర్సరీని నడుపుతున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ నివేదిక దాఖలు చేయడంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇన్స్పెక్టర్లు ఆ ప్రదేశాన్ని సందర్శించారు. దాదాపు 30 మంది పిల్లలు ఉన్నట్లు గుర్తించారు.
అనుమతి లేకుండా నర్సరీని తెరిచినందుకు మరియు జరిమానాల తర్వాత దాన్ని తిరిగి తెరిచింది. ఇలా గతంలో రెండుసార్లు జరిగింది. పిల్లల సంరక్షణ సంస్థలకు అవసరమైన ప్రాథమిక ఆరోగ్య మరియు భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలం చేందినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







