ఒమన్ చేరిన తొలి చైనా ఫ్లైట్..!!
- December 01, 2025
మస్కట్: బీజింగ్ డాక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (PKX) నుండి వచ్చిన చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ మొదటి సర్వీస్ విమానాన్ని ఆదివారం సాయంత్రం ఒమన్ విమానాశ్రయ అధికారులు స్వాగతించారు. ఇది మస్కట్ మరియు బీజింగ్ మధ్య వారానికి రెండు సర్వీసులను నడుపనున్నారు. ఈ కొత్త సర్వీస్, సుల్తానేట్ - చైనా దేశాల మధ్య పర్యాటకం, వాణిజ్యం మరియు పెట్టుబడులను పెంచుతుందని భావిస్తున్నారు.
కొత్త షెడ్యూల్ ప్రకారం, ప్రతి ఆదివారాలు మరియు బుధవారాల్లో 299 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఎయిర్బస్ A330-300 విమానాలను ఉపయోగించి విమాన సర్వీసులు నడుస్యని తెలిపారు. ఇవి ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని, వివిధ విభాగాలలోని ప్రయాణికులకు సేవలు అందిస్తాయని ఒమన్ పర్యాటక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అజ్జాన్ బిన్ ఖాసిమ్ అల్ బుసైది తెలిపారు.
తాజా వార్తలు
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్
- IPL 2026 తొలి మ్యాచ్..ఎవరిది మొదటి గెలుపు?
- నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోదీ
- టీవీ వీక్షకుల రేటింగ్స్ పై కేంద్రం సరికొత్త నిబంధనలు
- మేఘా పైపుల దహనం కేసులో వీడిన మిస్టరీ
- బిగ్ టికెట్లో బంగారు బార్స్ ను గెలుచుకున్న భారతీయులు..!!
- బిదియాలో ప్రమాదకరంగా వాగు దాటిన ఇద్దరు అరెస్టు..!!
- లెబనాన్ను వెంటనే విడిచి వెళ్లండి: సౌదీ అరేబియా
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన పీఎం..!!









