ఒమన్ చేరిన తొలి చైనా ఫ్లైట్..!!
- December 01, 2025
మస్కట్: బీజింగ్ డాక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (PKX) నుండి వచ్చిన చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ మొదటి సర్వీస్ విమానాన్ని ఆదివారం సాయంత్రం ఒమన్ విమానాశ్రయ అధికారులు స్వాగతించారు. ఇది మస్కట్ మరియు బీజింగ్ మధ్య వారానికి రెండు సర్వీసులను నడుపనున్నారు. ఈ కొత్త సర్వీస్, సుల్తానేట్ - చైనా దేశాల మధ్య పర్యాటకం, వాణిజ్యం మరియు పెట్టుబడులను పెంచుతుందని భావిస్తున్నారు.
కొత్త షెడ్యూల్ ప్రకారం, ప్రతి ఆదివారాలు మరియు బుధవారాల్లో 299 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఎయిర్బస్ A330-300 విమానాలను ఉపయోగించి విమాన సర్వీసులు నడుస్యని తెలిపారు. ఇవి ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని, వివిధ విభాగాలలోని ప్రయాణికులకు సేవలు అందిస్తాయని ఒమన్ పర్యాటక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అజ్జాన్ బిన్ ఖాసిమ్ అల్ బుసైది తెలిపారు.
తాజా వార్తలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..







