దుబాయ్ సిటీ వాక్..కన్నులపండువగా ఈద్ అల్ ఎతిహాద్ పరేడ్..!!
- December 02, 2025
యూఏఈ: ఈద్ అల్ ఇతిహాద్ను పురస్కరించుకొని నిర్వహించిన దుబాయ్ సిటీ వాక్లో వేలాది మంది పాల్గొన్నారు.కోకా-కోలా అరీనా జంక్షన్ నుండి సాయంత్రం 4 గంటలకు పరేడ్ ప్రారంభమైంది. దుబాయ్ పోలీస్ బ్యాండ్ మార్చ్ను ముందుండి నడిపించింది. వెనుక దుబాయ్ పోలీస్ అధికారులు గుర్రాలపై కదిలారు.
ఈ సందర్భంగా యూఏఈ జెండాల రెపరెపలు అందరినీ ఆకట్టుకున్నాయి.
భారీ ఎత్తున కుటుంబాలు, పర్యాటకులు మరియు నివాసితులు తరలిరావడంతో వీధులన్ని కిటకిటలాడాయి.చాలామంది సాంప్రదాయ ఎమిరాటీ దుస్తులను ధరించగా, మరికొందరు యూఏఈ జెండా రంగుల్లో దుస్తులు ధరించి పరేడ్ లో పాల్గొన్నారు. పరేడ్ ఆధ్యంతం ఎమిరాటీ వారసత్వాన్ని తెలియజేశాయి.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







