దుబాయ్ సిటీ వాక్..కన్నులపండువగా ఈద్ అల్ ఎతిహాద్ పరేడ్..!!
- December 02, 2025
యూఏఈ: ఈద్ అల్ ఇతిహాద్ను పురస్కరించుకొని నిర్వహించిన దుబాయ్ సిటీ వాక్లో వేలాది మంది పాల్గొన్నారు.కోకా-కోలా అరీనా జంక్షన్ నుండి సాయంత్రం 4 గంటలకు పరేడ్ ప్రారంభమైంది. దుబాయ్ పోలీస్ బ్యాండ్ మార్చ్ను ముందుండి నడిపించింది. వెనుక దుబాయ్ పోలీస్ అధికారులు గుర్రాలపై కదిలారు.
ఈ సందర్భంగా యూఏఈ జెండాల రెపరెపలు అందరినీ ఆకట్టుకున్నాయి.
భారీ ఎత్తున కుటుంబాలు, పర్యాటకులు మరియు నివాసితులు తరలిరావడంతో వీధులన్ని కిటకిటలాడాయి.చాలామంది సాంప్రదాయ ఎమిరాటీ దుస్తులను ధరించగా, మరికొందరు యూఏఈ జెండా రంగుల్లో దుస్తులు ధరించి పరేడ్ లో పాల్గొన్నారు. పరేడ్ ఆధ్యంతం ఎమిరాటీ వారసత్వాన్ని తెలియజేశాయి.
తాజా వార్తలు
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!







