పీక్ అవర్స్లో షార్జాలోకి హెవీ ట్రక్స్కి 'నో ఎంట్రీ'
- July 25, 2016
సిటీలో పీక్ అవర్స్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా షార్జా పోలీసులు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఖాలెద్ పోర్ట్ నుంచి, ఆ పోర్ట్ వరకు రహదారిపై ట్రాఫిక్ నిబంధనల్లో స్వల్ప మార్పులు చేశారు. హెవీ ట్రక్స్ సాయంత్రం 5.30 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ రోడ్డుపై ప్రవేశించడాన్ని నిషేధిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ట్రక్ డ్రైవర్లు ఈ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







