భాజపా సభ్యులపై కేవీపీ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
- July 26, 2016
భాజపా సభ్యులపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ప్రైవేటు బిల్లు చర్చకు రాకుండా భాజపా సభ్యులు అడ్డుకుంటున్నారని, తన హక్కులకు భంగం కలిగించారని కేవీపీ నోటీసులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపై ఇటీవల కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టగా.. భాజపా సభ్యులు మరో అంశంపై చర్చకు డిమాండ్ చేయడంతో ప్రైవేటు బిల్లుపై చర్చ జరగలేదు. కేవీపీ ప్రైవేటు బిల్లుపై వచ్చేనెల 5న రాజ్యసభలో చర్చ జరిగే అవకాశముంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







