బహ్రెయిన్లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- December 04, 2025
మనమా: బహ్రెయిన్లోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ఆసియా మహిళపై విచారణ ప్రారంభించింది. ఒకే జాతీయతకు చెందిన అమ్మాయిని మోసం చేసినందుకు క్రిమినల్ కేసు నమోదు చేశారు. డిసెంబర్ 7న విచారణకు రానున్న ఈ కేసులో మానవ అక్రమ రవాణా, బలవంతం మరియు దోపిడీ వంటి అభియోగాలను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బాధితురాలిని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు బలవంతం చేసి, నిందితులు బెదిరించారని అధికారులు తెలిపారు. మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి బహ్రెయిన్ చేసిన ప్రయత్నాలను ఈ కేసు హైలైట్ చేస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







