సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- December 04, 2025
యూఏఈ: 54వ ఈద్ అల్ ఎతిహాద్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 2న నిర్వహించిన గ్రాండ్ ప్రైజ్ డ్రాలో సరికొత్త కారును బంగ్లాదేశ్ కార్పెంటర్ మొహమ్మద్ సోజల్ గెలుచుకున్నాడు. యూఏఈ మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) నిర్వహించిన ఈ కార్యక్రమం యూఏఈ వ్యాప్తంగా 30 కంటే ఎక్కువ ప్రాంతాలలో నిర్వహించారు.
ఈ సందర్భంగా కారును గెలుచుకోవడం సంతోషంగా ఉందని మొహమ్మద్ సోజల్ అన్నాడు. అయితే, తనకు డ్రైవింగ్ లైసెన్స్ లేదని, కారును అమ్మాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. వచ్చిన మొత్తాన్ని బిజినెస్ చేసేందుకు వినియోగిస్తానని తెలిపాడు.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







