ధోఫర్లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- December 04, 2025
మస్కట్: ధోఫర్ గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని కోస్ట్ గార్డ్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.ఈ సందర్భంగా ఒమానీ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన ఐదుగురు యెమెన్ జాతీయత కలిగిన వ్యక్తులను అరెస్టు చేశారు. వారు ప్రయాణిస్తున్న పడవను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ ను సీజ్ చేసినట్లు వెల్లడించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు
- ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ
- ఉగ్రవాదం పై రాజీ లేదు: ప్రధాని మోదీ
- కొత్త IT చట్టం రూల్స్
- బూతు రాజకీయాలు, పోలింగ్ బూత్లోనే సమాధానం: వెంకయ్య నాయుడు
- 'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- ఒమన్లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 11,656 మందిపై బహిష్కరణ వేటు..!!









