ధోఫర్లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- December 04, 2025
మస్కట్: ధోఫర్ గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని కోస్ట్ గార్డ్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.ఈ సందర్భంగా ఒమానీ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన ఐదుగురు యెమెన్ జాతీయత కలిగిన వ్యక్తులను అరెస్టు చేశారు. వారు ప్రయాణిస్తున్న పడవను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ ను సీజ్ చేసినట్లు వెల్లడించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా
- భారత్ పై అమెరికన్ మహిళ ప్రశంసలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!







