ధోఫర్లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- December 04, 2025
మస్కట్: ధోఫర్ గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని కోస్ట్ గార్డ్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.ఈ సందర్భంగా ఒమానీ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన ఐదుగురు యెమెన్ జాతీయత కలిగిన వ్యక్తులను అరెస్టు చేశారు. వారు ప్రయాణిస్తున్న పడవను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ ను సీజ్ చేసినట్లు వెల్లడించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్లో బంగారు బార్స్ ను గెలుచుకున్న భారతీయులు..!!
- బిదియాలో ప్రమాదకరంగా వాగు దాటిన ఇద్దరు అరెస్టు..!!
- లెబనాన్ను వెంటనే విడిచి వెళ్లండి: సౌదీ అరేబియా
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన పీఎం..!!
- దమ్మామ్ నుండి కార్యకలాపాలను పొడిగించిన గల్ఫ్ ఎయిర్..!!
- అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో ఖతార్ ప్రధాన మంత్రి భేటీ..!!
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి









