మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!
- December 08, 2025
మస్కట్: మస్కట్ లో "యువర్ అవేర్ నెస్, యువర్ సేఫ్టీ " అనే నినాదంతో వాతావరణ మరియు సునామీ ప్రమాదాలపై జాతీయ అవగాహన క్యాంపెయిన్ మస్కట్ లో నిర్వహించనున్నారు. ఇది మూడు రోజులపాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా తుఫానులు మరియు సునామీల వల్ల కలిగే ప్రమాదాలను ఎదుర్కోవడానికి జాతీయ సంసిద్ధతపై అవగాహన కల్పించనున్నారు.
జాతీయ అత్యవసర నిర్వహణ కేంద్రం, పౌర విమానయాన అథారిటీ, సమాచార మంత్రిత్వ శాఖ మరియు పౌర రక్షణ అంబులెన్స్ అథారిటీ నేతృత్వంలో ఈ క్యాంపెయిన్ ను నిర్వహిస్తున్నారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, సునామీలతో సంబంధం ఉన్న ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన పెంచడం ఈ క్యాంపెయిన్ ప్రాథమిక లక్ష్యమన్నారు. మస్కట్లో జరిగే మూడు రోజుల కార్యక్రమంలో సమావేశాలు, సెమినార్లు నిర్వహించడంతోపాటు ప్రత్యేక అవగాహన మెటీరియల్ ను పంపిణీ చేయనున్నారు.
తాజా వార్తలు
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!







