దోహాలో మూడు రోజులపాటు సముద్రయానం నిలిపివేత..!!
- December 16, 2025
దోహా: ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ (MOT) కీలక నిర్ణయం తీసుకుంది. దోహా ప్రాంతంలో ప్రత్యేకంగా హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (HIA) నుండి షెరటాన్ దోహా హోటల్ వరకు సముద్రయానాన్ని, అలాగే సముద్ర నౌకల లీజింగ్ను నిలిపివేయాలని కంపెనీలైన సముద్ర నౌకల యజమానులను కోరింది.
ఖతార్ జాతీయ దినోత్సవ వేడుకలతో పాటు, ప్రజల భద్రత మరియు రక్షణకు మద్దతుగా తీసుకుంటున్న జాతీయ చర్యలలో భాగంగా ఈ ఆంక్షలు విధించినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. డిసెంబర్ 16ప ఉదయం 6 గంటల నుండి డిసెంబర్ 19 ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ దినోత్సవ కార్యక్రమాలు విజయవంతం కావడానికి జారీ చేసిన సూచనలను ప్రతి ఒక్కరూ పూర్తిగా పాటించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







