దోహాలో మూడు రోజులపాటు సముద్రయానం నిలిపివేత..!!
- December 16, 2025
దోహా: ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ (MOT) కీలక నిర్ణయం తీసుకుంది. దోహా ప్రాంతంలో ప్రత్యేకంగా హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (HIA) నుండి షెరటాన్ దోహా హోటల్ వరకు సముద్రయానాన్ని, అలాగే సముద్ర నౌకల లీజింగ్ను నిలిపివేయాలని కంపెనీలైన సముద్ర నౌకల యజమానులను కోరింది.
ఖతార్ జాతీయ దినోత్సవ వేడుకలతో పాటు, ప్రజల భద్రత మరియు రక్షణకు మద్దతుగా తీసుకుంటున్న జాతీయ చర్యలలో భాగంగా ఈ ఆంక్షలు విధించినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. డిసెంబర్ 16ప ఉదయం 6 గంటల నుండి డిసెంబర్ 19 ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ దినోత్సవ కార్యక్రమాలు విజయవంతం కావడానికి జారీ చేసిన సూచనలను ప్రతి ఒక్కరూ పూర్తిగా పాటించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









