దోహాలో మూడు రోజులపాటు సముద్రయానం నిలిపివేత..!!
- December 16, 2025
దోహా: ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ (MOT) కీలక నిర్ణయం తీసుకుంది. దోహా ప్రాంతంలో ప్రత్యేకంగా హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (HIA) నుండి షెరటాన్ దోహా హోటల్ వరకు సముద్రయానాన్ని, అలాగే సముద్ర నౌకల లీజింగ్ను నిలిపివేయాలని కంపెనీలైన సముద్ర నౌకల యజమానులను కోరింది.
ఖతార్ జాతీయ దినోత్సవ వేడుకలతో పాటు, ప్రజల భద్రత మరియు రక్షణకు మద్దతుగా తీసుకుంటున్న జాతీయ చర్యలలో భాగంగా ఈ ఆంక్షలు విధించినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. డిసెంబర్ 16ప ఉదయం 6 గంటల నుండి డిసెంబర్ 19 ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ దినోత్సవ కార్యక్రమాలు విజయవంతం కావడానికి జారీ చేసిన సూచనలను ప్రతి ఒక్కరూ పూర్తిగా పాటించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









