యూఏఈలో డస్టీ వెదర్..NCM సేఫ్టీ మెజర్స్ జారీ..!!
- December 29, 2025
యూఏఈ: యూఏఈలో దుమ్ముతో కూడిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) అలెర్ట్ అయింది.నివాసితులకు ముఖ్యమైన ముందు జాగ్రత్త చర్యలను సూచించింది. దుమ్ము తుఫానుల సమయంలో భద్రతా పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నివాసితులకు సూచించారు. దుమ్ము మరియు ధూళి కి దూరంగా ఉండాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్ భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
ఇళ్ళు మరియు భవనాలలో దుమ్ము ప్రవేశించకుండా తలుపులు మరియు కిటికీలు మూసి ఉంచాలని కోరారు. అధికారిక నివేదికలను మాత్రమే ఫాలో కావాలని సూచించారు. డిసెంబర్ 29న యూఏఈలో వాతావరణం మేఘావృతమై వర్షం పడే అవకాశం ఉందని NCM తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!









