గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- December 29, 2025
మనామా: బహ్రెయిన్ లోని బుదైయా ప్రాంతంలో జరిగిన ఒక వ్యక్తి హత్యపై అధికారుల విచారణ కొలిక్కి వచ్చింది. అక్కడ ఒక హింసాత్మక గొడవలో ఆసియా దేశానికి చెందిన ఒక వ్యక్తి కత్తిపోట్లకు గురై మరణించాడు.
పోలీసుల ప్రాథమిక నివేదికల ప్రకారం, నిందితుడు కూడా ఆసియా దేశానికి చెందినవాడే. అతను బాధితుడితో గొడవకు దిగాడు. అనంతరం ఆగ్రహంతో కత్తితో దాడికి పాల్పడ్డాడు. బాధితుడు సంఘటనా స్థలంలోనే మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!









