గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- December 29, 2025
మనామా: బహ్రెయిన్ లోని బుదైయా ప్రాంతంలో జరిగిన ఒక వ్యక్తి హత్యపై అధికారుల విచారణ కొలిక్కి వచ్చింది. అక్కడ ఒక హింసాత్మక గొడవలో ఆసియా దేశానికి చెందిన ఒక వ్యక్తి కత్తిపోట్లకు గురై మరణించాడు.
పోలీసుల ప్రాథమిక నివేదికల ప్రకారం, నిందితుడు కూడా ఆసియా దేశానికి చెందినవాడే. అతను బాధితుడితో గొడవకు దిగాడు. అనంతరం ఆగ్రహంతో కత్తితో దాడికి పాల్పడ్డాడు. బాధితుడు సంఘటనా స్థలంలోనే మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









