గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- December 29, 2025
మనామా: బహ్రెయిన్ లోని బుదైయా ప్రాంతంలో జరిగిన ఒక వ్యక్తి హత్యపై అధికారుల విచారణ కొలిక్కి వచ్చింది. అక్కడ ఒక హింసాత్మక గొడవలో ఆసియా దేశానికి చెందిన ఒక వ్యక్తి కత్తిపోట్లకు గురై మరణించాడు.
పోలీసుల ప్రాథమిక నివేదికల ప్రకారం, నిందితుడు కూడా ఆసియా దేశానికి చెందినవాడే. అతను బాధితుడితో గొడవకు దిగాడు. అనంతరం ఆగ్రహంతో కత్తితో దాడికి పాల్పడ్డాడు. బాధితుడు సంఘటనా స్థలంలోనే మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







