కువైట్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- December 29, 2025
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం, కువైట్ ఆర్ట్స్ అసోసియేషన్ సహకారంతో కువైట్ ఆర్ట్స్ అసోసియేషన్ థియేటర్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025ను ప్రారంభించింది. రెండు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ భారతీయులు మరియు కువైటీల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చలనచిత్రోత్సవంలో కువైట్ ప్రముఖులు, కళాకారులు, దౌత్య కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ ఫెస్టివల్ భారతీయ సినిమాను మాత్రమే కాకుండా భారత్ మరియు కువైట్ మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు. ఈ ఫెస్టివల్ 2011లో వచ్చిన జిందగీ నా మిలేగీ దోబారా సినిమా ప్రదర్శనతో ప్రారంభమైంది. రెండవ రోజు ఇంగ్లీష్ వింగ్లిష్ మరియు త్రిబుల్ ఆర్ వంటి సినిమాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!









