కువైట్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- December 29, 2025
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం, కువైట్ ఆర్ట్స్ అసోసియేషన్ సహకారంతో కువైట్ ఆర్ట్స్ అసోసియేషన్ థియేటర్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025ను ప్రారంభించింది. రెండు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ భారతీయులు మరియు కువైటీల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చలనచిత్రోత్సవంలో కువైట్ ప్రముఖులు, కళాకారులు, దౌత్య కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ ఫెస్టివల్ భారతీయ సినిమాను మాత్రమే కాకుండా భారత్ మరియు కువైట్ మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు. ఈ ఫెస్టివల్ 2011లో వచ్చిన జిందగీ నా మిలేగీ దోబారా సినిమా ప్రదర్శనతో ప్రారంభమైంది. రెండవ రోజు ఇంగ్లీష్ వింగ్లిష్ మరియు త్రిబుల్ ఆర్ వంటి సినిమాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







