కువైట్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- December 29, 2025
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం, కువైట్ ఆర్ట్స్ అసోసియేషన్ సహకారంతో కువైట్ ఆర్ట్స్ అసోసియేషన్ థియేటర్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025ను ప్రారంభించింది. రెండు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ భారతీయులు మరియు కువైటీల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చలనచిత్రోత్సవంలో కువైట్ ప్రముఖులు, కళాకారులు, దౌత్య కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ ఫెస్టివల్ భారతీయ సినిమాను మాత్రమే కాకుండా భారత్ మరియు కువైట్ మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు. ఈ ఫెస్టివల్ 2011లో వచ్చిన జిందగీ నా మిలేగీ దోబారా సినిమా ప్రదర్శనతో ప్రారంభమైంది. రెండవ రోజు ఇంగ్లీష్ వింగ్లిష్ మరియు త్రిబుల్ ఆర్ వంటి సినిమాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









