ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- December 29, 2025
మస్కట్: ఒమన్ లో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో నలుగురు మరణించారని రుస్తాక్ ఆసుపత్రి వెల్లడించింది. ఆసుపత్రి అత్యవసర విభాగానికి తీవ్రంగా గాయపడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు తీసుకొచ్చినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తీవ్రంగా గాయపడ్డ బాధితులకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఇంకా వివరాలు వెల్లడించలేదు.
తాజా వార్తలు
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!









