వచ్చే వారం పాకిస్థాన్లో పర్యటించనున్నా రాజ్నాథ్సింగ్
- July 27, 2016
కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ వచ్చే వారం పాకిస్థాన్లో పర్యటించనున్నారు. ఆగస్టు 3, 4 తేదీల్లో పాక్లోని ఇస్లామాబాద్లో జరిగే సార్క్ సమావేశాలకు రాజ్నాథ్ హాజరుకానున్నారు. ఇటీవల కశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో రెండు దేశాల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజ్నాథ్ పాక్ పర్యటన ఉత్కంఠను రెకెత్తిస్తోంది.
ఉగ్రవాద సంస్థ హిబ్జుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానీని భారత భద్రతా దళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కశ్మీర్ లోయ కల్లోలంగా మారింది. ఎంతో మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్పందించిన పాక్ ప్రభుత్వం భారత్ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసింది. స్వయానా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సహా.. పాక్ నేతలు బుర్హాన్ వానీని స్వాతంత్య్ర సమరయోధుడితో పోల్చడంతో ఇరు దేశాల మధ్య భేదాభిప్రాయలకు తెరతీసినట్లయింది.
తాజా వార్తలు
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!









