అరబ్ ఒపీనియన్ ఇండెక్స్ ఫలితాలు..15దేశాల్లో సర్వే..!!
- January 05, 2026
దోహా: అరబ్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ పాలసీ స్టడీస్ తొమ్మిదవ అరబ్ ఒపీనియన్ ఇండెక్స్ (AOI) ఫలితాలను మంగళవారం దోహాలోని సెంటర్లో ప్రకటించనున్నారు. ఇది అరబ్ ప్రజాభిప్రాయాన్ని అధ్యయనం చేయాలనుకునే పరిశోధకులు, విద్యావేత్తలకు ఉపయోగపడేది అన్నారు. అరబ్ ప్రాంతాన్ని, దాని పరిణామాలను అర్థం చేసుకోవడానికి కచ్చితమైన ప్రాక్టికల్ డేటా అవసరమైన ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ఓపెన్ డేటాబేస్ను అందిస్తోంది.
AOIపై పనిచేస్తున్న అరబ్ సెంటర్ పరిశోధకురాలు డాక్టర్ లైలా ఒమర్ మాట్లాడుతూ.. 2025 సర్వే 15 అరబ్ దేశాలైన సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఇరాక్, జోర్డాన్, పాలస్తీనా, లెబనాన్, లిబియా, ఈజిప్ట్, సూడాన్, ట్యునీషియా, మొరాకో, అల్జీరియా, మౌరిటానియా మరియు సిరియాలో 40,130 మందితో మాట్లాడి అరబ్ ప్రజాభిప్రాయం నమూనాను తయారు చేశారు. ఈ సర్వే అమలుకు 1000కి పైగా పరిశోధకులతో పరిశోధకులు 413,000 గంటలకు పైగా పని ఇది అరబ్ ప్రాంతంలో ఇప్పటివరకు నిర్వహించిన అతిపెద్ద సర్వేగా నిలిచింది.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









