2025లో 2.3% పెరిగిన ఖతార్ జనాభా..!!
- January 06, 2026
దోహా: నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2025లో ఖతార్ జనాభాలో స్థిరమైన వృద్ధి నమోదైంది. డిసెంబర్ 2025 చివరి నాటికి ఖతార్ మొత్తం జనాభా 3,214,609 మందికి చేరుకుంది. ఇది డిసెంబర్ 2024తో పోలిస్తే 2.3 శాతం పెరుగింది. నవంబర్ 2025 చివరి నాటికి ఖతార్ జనాభా 3,340,858 మందిగా ఉండగా, 2024లో ఇదే కాలంతో పోలిస్తే 5.3 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ నిరంతర వృద్ధికి ఆర్థిక కార్యకలాపాల విస్తరణ, ప్రధాన మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి ప్రాజెక్టులు సహా అనేక కారణాలు దోహదపడ్డాయని నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్









