2025లో 2.3% పెరిగిన ఖతార్ జనాభా..!!
- January 06, 2026
దోహా: నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2025లో ఖతార్ జనాభాలో స్థిరమైన వృద్ధి నమోదైంది. డిసెంబర్ 2025 చివరి నాటికి ఖతార్ మొత్తం జనాభా 3,214,609 మందికి చేరుకుంది. ఇది డిసెంబర్ 2024తో పోలిస్తే 2.3 శాతం పెరుగింది. నవంబర్ 2025 చివరి నాటికి ఖతార్ జనాభా 3,340,858 మందిగా ఉండగా, 2024లో ఇదే కాలంతో పోలిస్తే 5.3 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ నిరంతర వృద్ధికి ఆర్థిక కార్యకలాపాల విస్తరణ, ప్రధాన మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి ప్రాజెక్టులు సహా అనేక కారణాలు దోహదపడ్డాయని నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- రైతులకు సాగునీరు, గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: సీఎం రేవంత్
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!







