2025లో 2.3% పెరిగిన ఖతార్ జనాభా..!!
- January 06, 2026
దోహా: నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2025లో ఖతార్ జనాభాలో స్థిరమైన వృద్ధి నమోదైంది. డిసెంబర్ 2025 చివరి నాటికి ఖతార్ మొత్తం జనాభా 3,214,609 మందికి చేరుకుంది. ఇది డిసెంబర్ 2024తో పోలిస్తే 2.3 శాతం పెరుగింది. నవంబర్ 2025 చివరి నాటికి ఖతార్ జనాభా 3,340,858 మందిగా ఉండగా, 2024లో ఇదే కాలంతో పోలిస్తే 5.3 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ నిరంతర వృద్ధికి ఆర్థిక కార్యకలాపాల విస్తరణ, ప్రధాన మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి ప్రాజెక్టులు సహా అనేక కారణాలు దోహదపడ్డాయని నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!









