ఆన్లైన్ టిక్కెట్ల అమ్మకాలపై ఫ్యూయల్ఫెస్ట్ హెచ్చరిక..!!
- January 06, 2026
దోహా : రాబోయే ఈవెంట్ కోసం టిక్కెట్లను తగ్గింపు ధరలకు విక్రయిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు హల్చల్ చేయడంపై ఫ్యూయల్ఫెస్ట్ ఖతార్ నిర్వాహకులు హెచ్చరిక జారీ చేశారు.
ఫ్యూయల్ఫెస్ట్ టిక్కెట్లు అధికారిక ప్లాట్ఫామ్ ద్వారా మాత్రమే విక్రయిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇతర వెబ్సైట్ లేదా లింక్ ప్రకటనల ద్వారా టిక్కెట్ అమ్మకాలు అనధికారికమని తెలిపారు. మోసపూరిత లేదా అనధికారిక మార్గాల ద్వారా పొందిన టిక్కెట్లకు నిర్వాహకులు ఎటువంటి బాధ్యత వహించరని పేర్కొన్నారు.
అభిమానులు మరియు సందర్శకులు ఆన్లైన్లో టిక్కెట్లను కొనే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జనవరి 23న దోహాలోని కటారా సౌత్ పార్కింగ్లో ఫ్యూయల్ఫెస్ట్ జరుగనుంది.
తాజా వార్తలు
- హెల్త్ కేర్..ప్రపంచంలోని టాప్ 20 దేశాలలో ఖతార్..!!
- మక్కాలో ఐదుగురు విదేశీయులు అరెస్ట్..!!
- యూఏఈలోని ఇండియన్ స్కూల్స్ రమదాన్ ప్రణాళికలు..!!
- కువైట్ లో ఇద్దరు భారతీయ ప్రవాసులకు మరణశిక్ష..!!
- ఒమాన్ లో స్టార్టప్లకు ప్రోత్సాహకాలు..!!
- బహ్రెయిన్ లో యూనిఫైడ్ డిసబిలిటీ ప్లాట్ఫామ్ కు డిమాండ్..!!
- అక్కడి నుంచి వచ్చిన వాళ్లకే జట్టులో స్థానం.. రాబిన్ ఉతప్ప ఘాటు వ్యాఖ్యలు
- సరికొత్త LIC పాలసీ..బెనిఫిట్స్ అదుర్స్
- మరోదేశంపై దాడికి సిద్ధంగా ఉన్న ట్రంప్
- ఆంధ్రప్రదేశ్: బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హెచ్చరిక







