ఆన్లైన్ టిక్కెట్ల అమ్మకాలపై ఫ్యూయల్ఫెస్ట్ హెచ్చరిక..!!
- January 06, 2026
దోహా : రాబోయే ఈవెంట్ కోసం టిక్కెట్లను తగ్గింపు ధరలకు విక్రయిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు హల్చల్ చేయడంపై ఫ్యూయల్ఫెస్ట్ ఖతార్ నిర్వాహకులు హెచ్చరిక జారీ చేశారు.
ఫ్యూయల్ఫెస్ట్ టిక్కెట్లు అధికారిక ప్లాట్ఫామ్ ద్వారా మాత్రమే విక్రయిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇతర వెబ్సైట్ లేదా లింక్ ప్రకటనల ద్వారా టిక్కెట్ అమ్మకాలు అనధికారికమని తెలిపారు. మోసపూరిత లేదా అనధికారిక మార్గాల ద్వారా పొందిన టిక్కెట్లకు నిర్వాహకులు ఎటువంటి బాధ్యత వహించరని పేర్కొన్నారు.
అభిమానులు మరియు సందర్శకులు ఆన్లైన్లో టిక్కెట్లను కొనే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జనవరి 23న దోహాలోని కటారా సౌత్ పార్కింగ్లో ఫ్యూయల్ఫెస్ట్ జరుగనుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









