ఆన్లైన్ టిక్కెట్ల అమ్మకాలపై ఫ్యూయల్ఫెస్ట్ హెచ్చరిక..!!
- January 06, 2026
దోహా : రాబోయే ఈవెంట్ కోసం టిక్కెట్లను తగ్గింపు ధరలకు విక్రయిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు హల్చల్ చేయడంపై ఫ్యూయల్ఫెస్ట్ ఖతార్ నిర్వాహకులు హెచ్చరిక జారీ చేశారు.
ఫ్యూయల్ఫెస్ట్ టిక్కెట్లు అధికారిక ప్లాట్ఫామ్ ద్వారా మాత్రమే విక్రయిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇతర వెబ్సైట్ లేదా లింక్ ప్రకటనల ద్వారా టిక్కెట్ అమ్మకాలు అనధికారికమని తెలిపారు. మోసపూరిత లేదా అనధికారిక మార్గాల ద్వారా పొందిన టిక్కెట్లకు నిర్వాహకులు ఎటువంటి బాధ్యత వహించరని పేర్కొన్నారు.
అభిమానులు మరియు సందర్శకులు ఆన్లైన్లో టిక్కెట్లను కొనే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జనవరి 23న దోహాలోని కటారా సౌత్ పార్కింగ్లో ఫ్యూయల్ఫెస్ట్ జరుగనుంది.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









