మెట్రాష్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు..!!
- January 07, 2026
దోహా: ఖతార్ లో మెట్రాష్ మొబైల్ అప్లికేషన్లోని భద్రతా విండో ద్వారా అందుబాటులో ఉన్న “అల్-అదీద్” సేవను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది. దీని వలన వినియోగదారులు నేరుగా భద్రతా విభాగానికి ఫిర్యాదు సమర్పించవచ్చని తెలిపింది. ప్రజా నైతికత ఉల్లంఘనలు, బెదిరింపులు, ర్యాటక ప్రాంతాలలో ఉల్లంఘనలు , అవినీతి కేసులు వంటి అనేక సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.ఈ సేవ భద్రతా చర్యలను బలోపేతం చేయడంలో సమాజ భాగస్వామ్యాన్ని పెంచడానికి తీసుకుంటున్న ప్రయత్నాలలో భాగమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









