మెట్రాష్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు..!!
- January 07, 2026
దోహా: ఖతార్ లో మెట్రాష్ మొబైల్ అప్లికేషన్లోని భద్రతా విండో ద్వారా అందుబాటులో ఉన్న “అల్-అదీద్” సేవను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది. దీని వలన వినియోగదారులు నేరుగా భద్రతా విభాగానికి ఫిర్యాదు సమర్పించవచ్చని తెలిపింది. ప్రజా నైతికత ఉల్లంఘనలు, బెదిరింపులు, ర్యాటక ప్రాంతాలలో ఉల్లంఘనలు , అవినీతి కేసులు వంటి అనేక సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.ఈ సేవ భద్రతా చర్యలను బలోపేతం చేయడంలో సమాజ భాగస్వామ్యాన్ని పెంచడానికి తీసుకుంటున్న ప్రయత్నాలలో భాగమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ







