మెట్రాష్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు..!!
- January 07, 2026
దోహా: ఖతార్ లో మెట్రాష్ మొబైల్ అప్లికేషన్లోని భద్రతా విండో ద్వారా అందుబాటులో ఉన్న “అల్-అదీద్” సేవను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది. దీని వలన వినియోగదారులు నేరుగా భద్రతా విభాగానికి ఫిర్యాదు సమర్పించవచ్చని తెలిపింది. ప్రజా నైతికత ఉల్లంఘనలు, బెదిరింపులు, ర్యాటక ప్రాంతాలలో ఉల్లంఘనలు , అవినీతి కేసులు వంటి అనేక సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.ఈ సేవ భద్రతా చర్యలను బలోపేతం చేయడంలో సమాజ భాగస్వామ్యాన్ని పెంచడానికి తీసుకుంటున్న ప్రయత్నాలలో భాగమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఫోటోగ్రఫీ సెంటర్ ఆధ్వర్యంలో 'సిటీ స్పీక్స్' ఎగ్జిబిషన్..!!
- నార్త్ బతినాలో ప్రవాసి హత్య..నిందితుడు అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో అక్రమ స్ట్రీట్ రేసింగ్.. ఇద్దరికి జైలుశిక్ష..!!
- జెడ్డాలో 9వేలమందికి హౌజింగ్ యూనిట్లు కేటాయింపు..!!
- కువైట్ లో జనవరి 9న నీటి సరఫరాకు అంతరాయం..!!
- యూఏఈలో పలు నెస్లే ఉత్పత్తుల రీకాల్..!!
- హెల్త్ కేర్..ప్రపంచంలోని టాప్ 20 దేశాలలో ఖతార్..!!
- మక్కాలో ఐదుగురు విదేశీయులు అరెస్ట్..!!
- యూఏఈలోని ఇండియన్ స్కూల్స్ రమదాన్ ప్రణాళికలు..!!
- కువైట్ లో ఇద్దరు భారతీయ ప్రవాసులకు మరణశిక్ష..!!







