మెట్రాష్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు..!!
- January 07, 2026
దోహా: ఖతార్ లో మెట్రాష్ మొబైల్ అప్లికేషన్లోని భద్రతా విండో ద్వారా అందుబాటులో ఉన్న “అల్-అదీద్” సేవను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది. దీని వలన వినియోగదారులు నేరుగా భద్రతా విభాగానికి ఫిర్యాదు సమర్పించవచ్చని తెలిపింది. ప్రజా నైతికత ఉల్లంఘనలు, బెదిరింపులు, ర్యాటక ప్రాంతాలలో ఉల్లంఘనలు , అవినీతి కేసులు వంటి అనేక సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.ఈ సేవ భద్రతా చర్యలను బలోపేతం చేయడంలో సమాజ భాగస్వామ్యాన్ని పెంచడానికి తీసుకుంటున్న ప్రయత్నాలలో భాగమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!
- ధోఫర్ ఖరీఫ్ సీజన్కు పోటెత్తిన పర్యాటకులు..!!
- తూర్పు రిఫాలో భవనాన్ని కూల్చివేసిన అధికారులు..!!
- హోర్ముజ్ జలసంధిలో ADNOCకు చెందిన రెండు నౌకలపై దాడి
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!







