ఇండోనేషియాలో జెట్ స్కీ ప్రమాదంలో సౌదీ సిటిజన్ మృతి..!!
- January 07, 2026
జకార్తాః ఇండోనేషియాలోని పశ్చిమ జావా, సుకబుమిలోని పెలాబుహన్రతులోని బుబాలు బీచ్లో జెట్ స్కీ బోల్తా పడటంతో 39 ఏళ్ల సౌదీ పౌరుడు మరణించాడని ఇండోనేషియా తెలిపింది. మృతదేహాన్ని స్వదేశానికి తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు జకార్తాలోని సౌదీ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఆ సౌదీ పౌరుడు, ఒక ఇండోనేషియా మహిళ తీరప్రాంత పర్యాటక కేంద్రంలో ఒడ్డుకు తిరిగి రావడానికి ప్రయత్నిస్తుండగా వారు ప్రయాణిస్తున్న జెట్ స్కీ బోల్తా పడింది. తీవ్ర గాయాలపాలైన ఆ ఇండోనేషియా మహిళ పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పలాబుహన్రతు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ ఫోటోగ్రఫీ సెంటర్ ఆధ్వర్యంలో 'సిటీ స్పీక్స్' ఎగ్జిబిషన్..!!
- నార్త్ బతినాలో ప్రవాసి హత్య..నిందితుడు అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో అక్రమ స్ట్రీట్ రేసింగ్.. ఇద్దరికి జైలుశిక్ష..!!
- జెడ్డాలో 9వేలమందికి హౌజింగ్ యూనిట్లు కేటాయింపు..!!
- కువైట్ లో జనవరి 9న నీటి సరఫరాకు అంతరాయం..!!
- యూఏఈలో పలు నెస్లే ఉత్పత్తుల రీకాల్..!!
- హెల్త్ కేర్..ప్రపంచంలోని టాప్ 20 దేశాలలో ఖతార్..!!
- మక్కాలో ఐదుగురు విదేశీయులు అరెస్ట్..!!
- యూఏఈలోని ఇండియన్ స్కూల్స్ రమదాన్ ప్రణాళికలు..!!
- కువైట్ లో ఇద్దరు భారతీయ ప్రవాసులకు మరణశిక్ష..!!







