ఇండోనేషియాలో జెట్ స్కీ ప్రమాదంలో సౌదీ సిటిజన్ మృతి..!!
- January 07, 2026
జకార్తాః ఇండోనేషియాలోని పశ్చిమ జావా, సుకబుమిలోని పెలాబుహన్రతులోని బుబాలు బీచ్లో జెట్ స్కీ బోల్తా పడటంతో 39 ఏళ్ల సౌదీ పౌరుడు మరణించాడని ఇండోనేషియా తెలిపింది. మృతదేహాన్ని స్వదేశానికి తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు జకార్తాలోని సౌదీ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఆ సౌదీ పౌరుడు, ఒక ఇండోనేషియా మహిళ తీరప్రాంత పర్యాటక కేంద్రంలో ఒడ్డుకు తిరిగి రావడానికి ప్రయత్నిస్తుండగా వారు ప్రయాణిస్తున్న జెట్ స్కీ బోల్తా పడింది. తీవ్ర గాయాలపాలైన ఆ ఇండోనేషియా మహిళ పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పలాబుహన్రతు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!
- ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!
- నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!









