గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!
- January 10, 2026
మనామా: ఇటీవల రికార్డ్ బద్దలు కొట్టిన బ్లాక్బస్టర్ ధురంధర్.. బహ్రెయిన్ సినిమా స్క్రీన్ల నుండి నిరంతరం లేకపోవడంపై భారత చిత్ర పరిశ్రమ అధికారికంగా ఫిర్యాదు చేసింది. రణవీర్ సింగ్ నటించిన చిత్రంపై నిషేధాన్ని ఎత్తివేయాలని బహ్రెయిన్ సహా GCC దేశాలతో దౌత్యపరంగా చొరవ చూపాలని కోరుతూ ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసింది.
గల్ఫ్ దేశాలని "ఏకపక్ష మరియు అనవసరమైన" నిర్ణయంగా తెలిపింది. ఇది భారత్ , గల్ఫ్ మధ్య సాంస్కృతిక మార్పిడిని అడ్డుకుంటుందని తెలిపింది. ఈ సినిమా ఇప్పటికే భారత్ లో అత్యధిక వసూళ్లు చేసిన హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









