క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- January 10, 2026
దోహా : ఖతార్లోని ఒక ప్రముఖ క్యాటరింగ్ సంస్థ అయిన పూరీ అండ్ కరక్.. అంతర్గత నిధుల దుర్వినియోగం కేసు తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తన అన్ని శాఖలలో తాత్కాలికంగా కేవలం కార్డుల ద్వారా మాత్రమే చెల్లింపులను అంగీకరించాలని నిర్ణయించింది.
2025లో కొంతమంది ఉద్యోగుల కారణంగా ఒక పెద్ద అంతర్గత ఆర్థిక మోసానికి గురైనట్లు తన ప్రకటనలో సంస్థ వెల్లడించింది. ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలు నగదు లావాదేవీల ద్వారా జరిగాయని, దీని ఫలితంగా ఆ సంవత్సరంలో సంస్థ ఎదుర్కొన్న అత్యధిక ఆర్థిక నష్టాలు సంభవించాయని యాజమాన్యం పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ
- ఎస్.ఆర్ ప్రైమ్ పాఠశాలలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు







