రైల్వే అనుసంధానం, లాజిస్టిక్స్పై కువైట్, సౌదీ చర్చలు..!!
- January 10, 2026
రియాద్: రైల్వే అనుసంధాన ప్రాజెక్టులో పురోగతి మరియు రవాణా, లాజిస్టిక్స్ రంగాలలో సహకారాన్ని పెంపొందించే మార్గాలపై కువైట్, సౌదీ అరేబియా చర్చించాయి. కువైట్ పబ్లిక్ వర్క్స్ మినిస్టర్ డాక్టర్ నౌరా అల్-మషాన్, సౌదీ రవాణా మరియు లాజిస్టిక్స్ సేవల మంత్రి సలేహ్ అల్-జాసర్తో రియాద్లో సమావేశమయ్యారు. ఇరుపక్షాలు రవాణా మరియు లాజిస్టిక్స్ రంగాలలో పరస్పర ఆసక్తి ఉన్న పలు అంశాలను కూడా సమీక్షించారని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









