రైల్వే అనుసంధానం, లాజిస్టిక్స్పై కువైట్, సౌదీ చర్చలు..!!
- January 10, 2026
రియాద్: రైల్వే అనుసంధాన ప్రాజెక్టులో పురోగతి మరియు రవాణా, లాజిస్టిక్స్ రంగాలలో సహకారాన్ని పెంపొందించే మార్గాలపై కువైట్, సౌదీ అరేబియా చర్చించాయి. కువైట్ పబ్లిక్ వర్క్స్ మినిస్టర్ డాక్టర్ నౌరా అల్-మషాన్, సౌదీ రవాణా మరియు లాజిస్టిక్స్ సేవల మంత్రి సలేహ్ అల్-జాసర్తో రియాద్లో సమావేశమయ్యారు. ఇరుపక్షాలు రవాణా మరియు లాజిస్టిక్స్ రంగాలలో పరస్పర ఆసక్తి ఉన్న పలు అంశాలను కూడా సమీక్షించారని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







