జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- January 13, 2026
మనామాః యూనీకో బహ్రెయిన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జయశంకర్ విశ్వనాథన్ జనవరి 10న చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రతిష్టాత్మక చెంబై సంగీత సంరక్షక పురస్కారం అందుకున్నారు. డాక్టర్ టి.వి.జి. అకాడమీ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ & ఆర్ట్స్ (AIMA) ఈ అవార్డును ప్రకటించగా.. లెజేండ్ సంగీత విద్వాంసులు మరియు పద్మభూషణ్ పురస్కార గ్రహీత అయిన డాక్టర్ టి. వి. గోపాలకృష్ణన్ ప్రదానం చేశారు. భారతీయ శాస్త్రీయ సంగీతం పరిరక్షణకు విశ్వనాథన్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం ఆయనకు లభించింది. ఒక సీనియర్ మేనేజ్మెంట్ నిపుణుడిగా మరియు వ్యాపారవేత్తగా విశ్వనాథన్ బహ్రెయిన్లో గుర్తింపు పొందారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







