దంపతులను రూ.15కోసం హత్య చేసిన షాప్ యజమాని
- July 28, 2016
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత దంపతులను ఓ షాపు యజమాని కర్కశంగా చంపేశాడు. కత్తితో దాడి చేసి వారిని హత్య చేశాడు. అది కూడా కేవలం రూ.15 అప్పు చెల్లించనుందుకు. ఈ ఘటన మెయిన్ పురి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ఇది సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నియోజకవర్గం.పోలీసులు వివరాల ప్రకారం ఓ దుకాణంలో ఏవో సరుకుల నిమిత్తం దళిత దంపతులు పదిహేను రూపాయలు అప్పు చేశారు. వాటిని చెల్లించడం విఫలమయ్యారు. దానిపై ప్రశ్నించిన యజమాని ఆ వెంటనే వారిద్దరిపై కత్తితో దాడి చేసి చంపేశాడు. పోలీసులు హత్య చేసిన షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







