గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- January 17, 2026
వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళిక ప్రకారం.. గాజా స్ట్రిప్ తాత్కాలిక పరిపాలనను పర్యవేక్షించే బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులలో కొంతమందిని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఒక జాబితా విడుదల చేశారు.
ఈ జాబితాలో ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, మాజీ UK ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రైవేట్ ఈక్విటీ బిలియనీర్ మార్క్ రోవాన్, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అధ్యక్షుడు అజయ్ బంగా మరియు ట్రంప్ సలహాదారు రాబర్ట్ గాబ్రియేల్ ఉన్నారని వైట్ హౌస్ తెలిపింది. మిడిల్ ఈస్ట్ శాంతి ప్రక్రియ కోసం మాజీ ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సమన్వయకర్త నికోలాయ్ మ్లాడెనోవ్ గాజాకు హై ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరిస్తారు. రాబోయే వారాల్లో అదనపు సభ్యులను ప్రకటిస్తామని వైట్ హౌజ్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!









