గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- January 17, 2026
వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళిక ప్రకారం.. గాజా స్ట్రిప్ తాత్కాలిక పరిపాలనను పర్యవేక్షించే బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులలో కొంతమందిని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఒక జాబితా విడుదల చేశారు.
ఈ జాబితాలో ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, మాజీ UK ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రైవేట్ ఈక్విటీ బిలియనీర్ మార్క్ రోవాన్, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అధ్యక్షుడు అజయ్ బంగా మరియు ట్రంప్ సలహాదారు రాబర్ట్ గాబ్రియేల్ ఉన్నారని వైట్ హౌస్ తెలిపింది. మిడిల్ ఈస్ట్ శాంతి ప్రక్రియ కోసం మాజీ ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సమన్వయకర్త నికోలాయ్ మ్లాడెనోవ్ గాజాకు హై ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరిస్తారు. రాబోయే వారాల్లో అదనపు సభ్యులను ప్రకటిస్తామని వైట్ హౌజ్ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







