కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!
- January 17, 2026
కువైట్: కువైట్ లో మ్యాన్పవర్ అథారిటీ మల్టిపుల్-ట్రిప్ ఎగ్జిట్ పర్మిట్ మరియు ప్రీ-అప్రూవల్ ఆఫ్ ఎగ్జిట్ పర్మిట్ను ప్రారంభించింది. ఇది యజమానులు మరియు కార్మికుల సమయాన్ని ఆదా చేస్తుందని ప్రకటించింది. నిర్దిష్ట వ్యవధిలో ఒకటి కంటే ఎక్కువ ట్రిప్లను కవర్ చేసే డిపార్చర్ పర్మిట్ను జారీ చేయడానికి అనుమతిస్తుందని అథారిటీ తెలిపింది.
ఈ సేవ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఎలక్ట్రానిక్గా కనెక్ట్ అయి ఉంటుందని, పర్మిట్ ఆమోదించబడిన తర్వాత యజమానులు, కార్మికులు ఎప్పుడైనా డిపార్చర్ పర్మిట్ ఫారమ్ను కూడా ప్రింట్ తీసుకోవచ్చని పేర్కొంది. సహెల్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!









