కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!
- January 17, 2026
కువైట్: కువైట్ లో మ్యాన్పవర్ అథారిటీ మల్టిపుల్-ట్రిప్ ఎగ్జిట్ పర్మిట్ మరియు ప్రీ-అప్రూవల్ ఆఫ్ ఎగ్జిట్ పర్మిట్ను ప్రారంభించింది. ఇది యజమానులు మరియు కార్మికుల సమయాన్ని ఆదా చేస్తుందని ప్రకటించింది. నిర్దిష్ట వ్యవధిలో ఒకటి కంటే ఎక్కువ ట్రిప్లను కవర్ చేసే డిపార్చర్ పర్మిట్ను జారీ చేయడానికి అనుమతిస్తుందని అథారిటీ తెలిపింది.
ఈ సేవ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఎలక్ట్రానిక్గా కనెక్ట్ అయి ఉంటుందని, పర్మిట్ ఆమోదించబడిన తర్వాత యజమానులు, కార్మికులు ఎప్పుడైనా డిపార్చర్ పర్మిట్ ఫారమ్ను కూడా ప్రింట్ తీసుకోవచ్చని పేర్కొంది. సహెల్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







