పుకార్లు పరిష్కరించేందుకు వాట్స్ అప్ సేవ
- July 28, 2016
దుబాయ్: పుకార్లు పరిష్కరించేందుకు వారంలో 24 గంటల పాటు పని చేసే వాట్స్ అప్ ఒక స్మార్ట్ సేవని దుబాయ్ మున్సిపాలిటీ ప్రారంభించినట్లు ఒక అధికారి గురువారం తెలిపారు.ఈ కొత్త సేవ ద్వారా పురపాలక సంఘం యొక్క "ప్రామాణిక వార్తలు" త్వరలో అందించే ఏర్పాటు చేస్తుంది.ఎందుకంటే గత మే నెలలో లో మాత్రమే 35 కంటే ఎక్కువ పుకార్ల వార్తలు ప్రజల్లో వ్యాపించబడ్డాయి కొత్త సేవ ద్వారా మున్సిపాలిటీ యొక్క పారదర్శకతతో కూడిన సిద్ధాంతంతో కూడిన సమాచారం ప్రజలలోనికి తీసుకువెళ్లడం అలాగే అన్ని పుకార్లు వార్తల మూలాలని అణచివేసి ప్రయత్నాలు అమలు చేయడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించడం కీలకమని అన్నారు. సామాజిక మాధ్యమాల వ్యాప్తి ద్వారా ప్రజానీకంలో అవగాహన కల్పించడానికి వివిధ మార్గాల ద్వారా ఎంచుకొంటున్నట్లు పురపాలక సంఘం వద్ద సంప్రదించే విభాగ కేంద్రం ముఖ్యులు ఇబ్రహీం దష్టి అన్నారు. పురపాలక ఇప్పటివరకు 12 తప్పుడు నివేదికలు వచ్చాయి దాని ప్రత్యేక సంఖ్య 0501077799 గా ఉంది. ఆహారం, ఆరోగ్యం, భద్రత, భవన వ్యర్థ సంబంధించినవి ఇందులో చాలా ఉన్నాయని దష్టి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







