అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- January 25, 2026
దుబాయ్: దుబాయ్ రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) అల్ ఖుద్రా ప్రాంతంలోని సైక్లింగ్ ట్రాక్ను తాత్కాలికంగా మూసివేసింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. 2025–2026 అల్ సలామ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ 10వ ఎడిషన్ మహిళల రేసు నిర్వాహణ కోసమే మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ తన ప్రకటనలో తెలిపింది. ఇక మూసివేత ఆంక్షలు జనవరి 25న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. అల్ సలామ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ లో మహిళల రేసు ముగిసిన వెంటనే ట్రాక్ తిరిగి ఓపెన్ చేస్తామని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!







