ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- January 29, 2026
మస్కట్: మస్కట్లోని భారత రాయబార కార్యాలయం బుధవారం సాయంత్రం 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రాండ్ రిసెప్షన్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఒమన్ సుల్తానేట్ నుండి పలువురు అధికారులు, ఒమన్ సుల్తానేట్ లో గుర్తింపు పొందిన దౌత్య కార్యాలయాల అధిపతులు మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారత్ కు చెందిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజా వార్తలు
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు







