ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- January 29, 2026
మస్కట్: మస్కట్లోని భారత రాయబార కార్యాలయం బుధవారం సాయంత్రం 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రాండ్ రిసెప్షన్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఒమన్ సుల్తానేట్ నుండి పలువురు అధికారులు, ఒమన్ సుల్తానేట్ లో గుర్తింపు పొందిన దౌత్య కార్యాలయాల అధిపతులు మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారత్ కు చెందిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!







