అభివృద్ధి ప్రాజెక్టులపై ధోఫార్ మున్సిపల్ కౌన్సిల్ సమీక్ష..!!
- January 30, 2026
సలాలా: ధోఫార్ గవర్నరేట్ మున్సిపల్ కౌన్సిల్ గత సంవత్సర కాలంలో కౌన్సిల్ చేపట్టిన పనులకు సంబంధించిన వార్షిక నివేదికపై చర్చించింది. అభివృద్ధి ప్రాజెక్టుల అమలులో సాధించిన పురోగతిని సమీక్షించింది, ఈ సమావేశం ధోఫార్ గవర్నర్ మరియు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ అయిన హెచ్హెచ్ సయ్యద్ మర్వాన్ బిన్ తుర్కీ అల్ సైద్ అధ్యక్షతన జరిగింది.
ప్రజారోగ్య పరిరక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అప్లికేషన్ల ద్వారా కమ్యూనిటీకి మెరుగైన సేవలు అందించడం, లేబర్ మార్కెట్ కు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలపై కౌన్సిల్ చర్చించింది. అలాగే టూరిజానికి సంబంధించి అమలవుతున్న పలు ప్రాజెక్టులపై సమీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







