అభివృద్ధి ప్రాజెక్టులపై ధోఫార్ మున్సిపల్ కౌన్సిల్ సమీక్ష..!!
- January 30, 2026
సలాలా: ధోఫార్ గవర్నరేట్ మున్సిపల్ కౌన్సిల్ గత సంవత్సర కాలంలో కౌన్సిల్ చేపట్టిన పనులకు సంబంధించిన వార్షిక నివేదికపై చర్చించింది. అభివృద్ధి ప్రాజెక్టుల అమలులో సాధించిన పురోగతిని సమీక్షించింది, ఈ సమావేశం ధోఫార్ గవర్నర్ మరియు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ అయిన హెచ్హెచ్ సయ్యద్ మర్వాన్ బిన్ తుర్కీ అల్ సైద్ అధ్యక్షతన జరిగింది.
ప్రజారోగ్య పరిరక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అప్లికేషన్ల ద్వారా కమ్యూనిటీకి మెరుగైన సేవలు అందించడం, లేబర్ మార్కెట్ కు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలపై కౌన్సిల్ చర్చించింది. అలాగే టూరిజానికి సంబంధించి అమలవుతున్న పలు ప్రాజెక్టులపై సమీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..









