ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ ఆసుపత్రులు..!!
- February 01, 2026
మనామా: ప్రైవేట్ ఆసుపత్రులు ఇప్పటికే ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంపీలకు ఇచ్చిన ఆన్సర్ లో క్లారిటీ ఇచ్చింది. ఆరోగ్య సంరక్షణ సేవా రుసుములను నియంత్రించాలనే అత్యవసర ప్రతిపాదన ఇప్పటికే ఉన్న నిబంధనల పరిధిలోకి వస్తుందని క్యాబినెట్ వివరించింది. ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ సంస్థల లైసెన్సింగ్, నాణ్యత ప్రమాణాలపై నిరంతరం తనిఖీల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రొవైడర్లు తమ లైసెన్స్ల నిబంధనలను పాటించాలని, అవసరమైన ఆరోగ్య ప్రమాణాలను నిర్వహించాలని పేర్కొంది.
తాజా వార్తలు
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!
- ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ ఆసుపత్రులు..!!
- విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
- లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..







