ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ ఆసుపత్రులు..!!
- February 01, 2026
మనామా: ప్రైవేట్ ఆసుపత్రులు ఇప్పటికే ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంపీలకు ఇచ్చిన ఆన్సర్ లో క్లారిటీ ఇచ్చింది. ఆరోగ్య సంరక్షణ సేవా రుసుములను నియంత్రించాలనే అత్యవసర ప్రతిపాదన ఇప్పటికే ఉన్న నిబంధనల పరిధిలోకి వస్తుందని క్యాబినెట్ వివరించింది. ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ సంస్థల లైసెన్సింగ్, నాణ్యత ప్రమాణాలపై నిరంతరం తనిఖీల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రొవైడర్లు తమ లైసెన్స్ల నిబంధనలను పాటించాలని, అవసరమైన ఆరోగ్య ప్రమాణాలను నిర్వహించాలని పేర్కొంది.
తాజా వార్తలు
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!







