ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ ఆసుపత్రులు..!!
- February 01, 2026
మనామా: ప్రైవేట్ ఆసుపత్రులు ఇప్పటికే ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంపీలకు ఇచ్చిన ఆన్సర్ లో క్లారిటీ ఇచ్చింది. ఆరోగ్య సంరక్షణ సేవా రుసుములను నియంత్రించాలనే అత్యవసర ప్రతిపాదన ఇప్పటికే ఉన్న నిబంధనల పరిధిలోకి వస్తుందని క్యాబినెట్ వివరించింది. ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ సంస్థల లైసెన్సింగ్, నాణ్యత ప్రమాణాలపై నిరంతరం తనిఖీల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రొవైడర్లు తమ లైసెన్స్ల నిబంధనలను పాటించాలని, అవసరమైన ఆరోగ్య ప్రమాణాలను నిర్వహించాలని పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!









