ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ ఆసుపత్రులు..!!
- February 01, 2026
మనామా: ప్రైవేట్ ఆసుపత్రులు ఇప్పటికే ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంపీలకు ఇచ్చిన ఆన్సర్ లో క్లారిటీ ఇచ్చింది. ఆరోగ్య సంరక్షణ సేవా రుసుములను నియంత్రించాలనే అత్యవసర ప్రతిపాదన ఇప్పటికే ఉన్న నిబంధనల పరిధిలోకి వస్తుందని క్యాబినెట్ వివరించింది. ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ సంస్థల లైసెన్సింగ్, నాణ్యత ప్రమాణాలపై నిరంతరం తనిఖీల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రొవైడర్లు తమ లైసెన్స్ల నిబంధనలను పాటించాలని, అవసరమైన ఆరోగ్య ప్రమాణాలను నిర్వహించాలని పేర్కొంది.
తాజా వార్తలు
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం







