సౌదీలో 328 మంది సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకం..!!
- February 04, 2026
రియాద్: సౌదీ అరేబియా అంతర్గత మంత్రి ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నయీఫ్ ఆధ్వర్యంలో 328 మంది మహిళా సెక్యూరిటీ ఆఫీసర్లు సౌదీ అరేబియా పబ్లిక్ సెక్యూరిటీలో చేరారు. మహిళల నియామకాల కోసం ప్రాథమిక వ్యక్తిగత అర్హత కోర్సు అయిన ఎనిమిదవ కోహోర్ట్ గ్రాడ్యుయేషన్ను నిర్వహించారు. 328 మంది గ్రాడ్యుయేట్లు మహిళా శిక్షణా సంస్థలో శిక్షణను పూర్తి చేసుకుని, కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సెరిమోనియల్ డ్రిల్లలో మహిళా అధికారుల ఆయుధ విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!









