సౌదీలో 328 మంది సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకం..!!
- February 04, 2026
రియాద్: సౌదీ అరేబియా అంతర్గత మంత్రి ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నయీఫ్ ఆధ్వర్యంలో 328 మంది మహిళా సెక్యూరిటీ ఆఫీసర్లు సౌదీ అరేబియా పబ్లిక్ సెక్యూరిటీలో చేరారు. మహిళల నియామకాల కోసం ప్రాథమిక వ్యక్తిగత అర్హత కోర్సు అయిన ఎనిమిదవ కోహోర్ట్ గ్రాడ్యుయేషన్ను నిర్వహించారు. 328 మంది గ్రాడ్యుయేట్లు మహిళా శిక్షణా సంస్థలో శిక్షణను పూర్తి చేసుకుని, కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సెరిమోనియల్ డ్రిల్లలో మహిళా అధికారుల ఆయుధ విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!







