నకిలీ బంగారం విక్రయం.. అనుమానితుడు అరెస్ట్..!!
- February 06, 2026
మనామా: నకిలీ గోల్డ్ బార్స్ విక్రయించి పలు బంగారు దుకాణాలను మోసం చేయడానికి ప్రయత్నించిన 39 ఏళ్ల ఆసియా దేశస్థుడిని క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిందితుడి గురించిన సమాచారం అందగానే వెంటనే చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల సాయంతో అనుమానితుడిని గుర్తించి అరెస్టు చేసినట్టు డైరెక్టరేట్ తెలిపింది. అతడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం బార్స్ నకిలీవని తదుపరి పరీక్షలలో నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఈ కేసులో చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేస్తున్నట్టు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









