పర్యాటకుల కోసం వ్యాట్ రీఫండ్.. ఒమన్ ప్లాన్..!!
- February 06, 2026
మస్కట్: పర్యాటకుల కోసం వ్యాట్ రీఫండ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని ట్యాక్స్ అథారిటీ యోచిస్తోంది. ఈ నిర్ణయం ఒమన్ ను ఒక పర్యాటక, ప్రత్యేకతలకు గమ్యస్థానంగా మరింత ఆకర్షణీయంగా మార్చడంతో పాటు పర్యాటకుల వ్యయాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.
మస్కట్లో ప్రాధికార సంస్థ నిర్వహించిన మొదటి మీడియా సమావేశంలో ట్యాక్స్ ప్రాధికార సంస్థకు చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడారు. పర్యాటకుల కోసం వ్యాట్ రీఫండ్ సేవను అమలు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ట్యాక్స్ అథారిటీ 2025 సంవత్సరానికి నిర్దేశించిన ఆదాయ లక్ష్యాలను విజయవంతంగా సాధించినట్లు కూడా వెల్లడించారు.
ప్రతిపాదిత వ్యాట్ రీఫండ్ విధానం, ప్రధాన పర్యాటక గమ్యస్థానాలు అనుసరిస్తున్న అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా ఒమన్ను నిలుపుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ పద్ధతులలో పర్యాటకుల వ్యయాన్ని ప్రోత్సహించడానికి మరియు పోటీతత్వాన్ని పెంచడానికి ట్యాక్స్ రీఫండ్ పథకాలు ఉపయోగపడతాయని తెలిపారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









