సరైన సమయంలో చర్చలు: సయ్యద్ బదర్
- February 07, 2026
మస్కట్: ఇరాన్ - అమెరికా మధ్య మధ్యవర్తిత్వం వహిస్తూ మస్కట్లో జరిగిన చర్చలను విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది చాలా కీలకమైనవిగా అభివర్ణించారు. సరైన సమయంలో జరుగుతున్న చర్చలు మెరుగైన ఫలితాలను ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశ ఫలితాలను టెహ్రాన్ మరియు వాషింగ్టన్ లు పరిశీలిస్తాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
.
తాజా వార్తలు
- అమెరికా-ఇరాన్ చర్చలు: పాకిస్థాన్ ‘డబుల్ గేమ్’పై ట్రంప్ ఆగ్రహం
- ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం
- దుబాయ్లో ప్రైవేట్ పాఠశాలలకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు
- ఏపీలో రేపటి నుంచి ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్
- కాషాయమయంగా కొండగట్టు దేవాలయం
- కేరళం సీఎం పదవి ఎవరికీ దక్కుతుందో?
- ఓల్డ్ దోహా పోర్ట్ చేపల వేట పోటీ వాయిదా..!!
- సాహెల్ యాప్ ద్వారా విమాన ప్రయాణ ఫిర్యాదులు నమోదు..!!
- ఒమన్కు తదుపరి భారత రాయబారిగా ప్రశాంత్ పిసే నియామకం..!!
- మలిహా రోడ్డు నుండి 3-లేన్ల బ్రిడ్జిని నిర్మించనున్న షార్జా..!!









