సరైన సమయంలో చర్చలు: సయ్యద్ బదర్
- February 07, 2026
మస్కట్: ఇరాన్ - అమెరికా మధ్య మధ్యవర్తిత్వం వహిస్తూ మస్కట్లో జరిగిన చర్చలను విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది చాలా కీలకమైనవిగా అభివర్ణించారు. సరైన సమయంలో జరుగుతున్న చర్చలు మెరుగైన ఫలితాలను ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశ ఫలితాలను టెహ్రాన్ మరియు వాషింగ్టన్ లు పరిశీలిస్తాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూటర్, కారును ఢీ..!!
- USD500 డొమెస్టిక్ వర్కర్ సాలరీ తప్పనిసరి కాదు..!!
- కువైట్-యూఏఈ సంబంధాలపై అమీర్ ప్రశంసలు..!!
- సరైన సమయంలో చర్చలు: సయ్యద్ బదర్
- ఇటలీ ప్రధానమంత్రితో అమీర్ ద్వైపాక్షిక సంబంధాలు..!!
- రమదాన్ స్పెషల్..మదీనాకు షటిల్ బస్సులు..!!
- AVPN హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం
- అండర్-19 వన్డే వరల్డ్ కప్ విజేత భారత్..
- ఇరాన్తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?
- ఏపీ రవాణా శాఖ కీలక అడుగు..









