సరైన సమయంలో చర్చలు: సయ్యద్ బదర్
- February 07, 2026
మస్కట్: ఇరాన్ - అమెరికా మధ్య మధ్యవర్తిత్వం వహిస్తూ మస్కట్లో జరిగిన చర్చలను విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది చాలా కీలకమైనవిగా అభివర్ణించారు. సరైన సమయంలో జరుగుతున్న చర్చలు మెరుగైన ఫలితాలను ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశ ఫలితాలను టెహ్రాన్ మరియు వాషింగ్టన్ లు పరిశీలిస్తాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









