ఇటలీ ప్రధానమంత్రితో అమీర్ ద్వైపాక్షిక సంబంధాలు..!!
- February 07, 2026
మిలన్: ఖతార్ అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ, ఇటలీ రిపబ్లిక్ ప్రధానమంత్రి హెచ్ఈ జార్జియా మెలోనితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడంపై, అలాగే ఉమ్మడి ఆసక్తి గల పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ మేరకు ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక పోస్ట్ చేశారు.
మిలన్ కోర్టినా 2026 ఒలింపిక్ వింటర్ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా మిలన్లో ఇటలీ ప్రధానమంత్రితో జరిగిన ఈ సమావేశం, రెండు మిత్ర దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి మార్గాలను సమీక్షించడానికి మరియు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు, పరస్పర ఆసక్తి గల అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించిందని అమీర్ తెలిపారు
తాజా వార్తలు
- అమెరికా-ఇరాన్ చర్చలు: పాకిస్థాన్ ‘డబుల్ గేమ్’పై ట్రంప్ ఆగ్రహం
- ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం
- దుబాయ్లో ప్రైవేట్ పాఠశాలలకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు
- ఏపీలో రేపటి నుంచి ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్
- కాషాయమయంగా కొండగట్టు దేవాలయం
- కేరళం సీఎం పదవి ఎవరికీ దక్కుతుందో?
- ఓల్డ్ దోహా పోర్ట్ చేపల వేట పోటీ వాయిదా..!!
- సాహెల్ యాప్ ద్వారా విమాన ప్రయాణ ఫిర్యాదులు నమోదు..!!
- ఒమన్కు తదుపరి భారత రాయబారిగా ప్రశాంత్ పిసే నియామకం..!!
- మలిహా రోడ్డు నుండి 3-లేన్ల బ్రిడ్జిని నిర్మించనున్న షార్జా..!!









