ఇటలీ ప్రధానమంత్రితో అమీర్ ద్వైపాక్షిక సంబంధాలు..!!
- February 07, 2026
మిలన్: ఖతార్ అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ, ఇటలీ రిపబ్లిక్ ప్రధానమంత్రి హెచ్ఈ జార్జియా మెలోనితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడంపై, అలాగే ఉమ్మడి ఆసక్తి గల పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ మేరకు ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక పోస్ట్ చేశారు.
మిలన్ కోర్టినా 2026 ఒలింపిక్ వింటర్ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా మిలన్లో ఇటలీ ప్రధానమంత్రితో జరిగిన ఈ సమావేశం, రెండు మిత్ర దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి మార్గాలను సమీక్షించడానికి మరియు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు, పరస్పర ఆసక్తి గల అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించిందని అమీర్ తెలిపారు
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









