ఇటలీ ప్రధానమంత్రితో అమీర్ ద్వైపాక్షిక సంబంధాలు..!!
- February 07, 2026
మిలన్: ఖతార్ అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ, ఇటలీ రిపబ్లిక్ ప్రధానమంత్రి హెచ్ఈ జార్జియా మెలోనితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడంపై, అలాగే ఉమ్మడి ఆసక్తి గల పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ మేరకు ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక పోస్ట్ చేశారు.
మిలన్ కోర్టినా 2026 ఒలింపిక్ వింటర్ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా మిలన్లో ఇటలీ ప్రధానమంత్రితో జరిగిన ఈ సమావేశం, రెండు మిత్ర దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి మార్గాలను సమీక్షించడానికి మరియు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు, పరస్పర ఆసక్తి గల అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించిందని అమీర్ తెలిపారు
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







