ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..!!
- February 08, 2026
మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్లోని లివా విలాయత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. మూడు వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. సమాచారం అందగానే సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని, క్షత్రగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు అథారిటీ తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









