ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- February 09, 2026
దోహా: పవిత్ర రమదాన్ మాసం కోసం ప్రైస్ రెడక్షన్ స్కీమ్ ను ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వెయ్యి కంటే ఎక్కువ వస్తువులపై ధరలను తగ్గించనున్నట్లు పేర్కొంది. షుగర్, చికెన్, పాస్తా, ఆయిల్, మిల్క్ లాంటి ఫుడ్ ఐటమ్స్ తోపాటు నాన్ ఫుడ్ ఐటమ్స్ పైనా తగ్గింపు ఆఫర్ ఉందని మంత్రిత్వశాఖ తెలిపింది.
పవిత్ర రమదాన్ మాసంలో జీవన వ్యయాన్ని తగ్గించే ప్రయత్నాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ తగ్గింపుల ప్రయోజనాన్ని పొందడానికి రిటైల్ అవుట్లెట్లలో "వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా తగ్గించబడిన ధరలు" అనే లేబుల్ కోసం చూడాలని మంత్రిత్వ శాఖ వినియోగదారులను కోరింది.
తాజా వార్తలు
- టాప్ 10 గ్లోబల్ రెవెన్యూ కంపెనీలు వెల్లడి
- భారత్-మలేసియాల మధ్య పలు ఒప్పందాల పై సంతకాలు
- భారత భాషల కోసం ప్రత్యేక AI విప్లవం
- నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!









