2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- February 09, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని ప్రవాసుల పర్సనల్ రెమిటెన్స్ 2025లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మొత్తం SR165.5 బిలియన్లకు చేరాయి. ఇది 2024 సంవత్సరంలో నమోదైన SR144.2 బిలియన్లతో పోలిస్తే 15 శాతం పెరుగదల నమోదైంది. ఈ మేరకు సౌదీ సెంట్రల్ బ్యాంక్ (సామా) తాజా డేటా వెల్లడించింది.
2025లో సౌదీల నుండి పర్సనల్ రెమిటెన్స్ SR70.4 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది 2024తో పోలిస్తే మూడు శాతం పెరిగింది. 2022 నుండి ఇదే అత్యధిక రెమిటెన్స్ అని రికార్డులు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









