2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- February 09, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని ప్రవాసుల పర్సనల్ రెమిటెన్స్ 2025లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మొత్తం SR165.5 బిలియన్లకు చేరాయి. ఇది 2024 సంవత్సరంలో నమోదైన SR144.2 బిలియన్లతో పోలిస్తే 15 శాతం పెరుగదల నమోదైంది. ఈ మేరకు సౌదీ సెంట్రల్ బ్యాంక్ (సామా) తాజా డేటా వెల్లడించింది.
2025లో సౌదీల నుండి పర్సనల్ రెమిటెన్స్ SR70.4 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది 2024తో పోలిస్తే మూడు శాతం పెరిగింది. 2022 నుండి ఇదే అత్యధిక రెమిటెన్స్ అని రికార్డులు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









