2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- February 09, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని ప్రవాసుల పర్సనల్ రెమిటెన్స్ 2025లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మొత్తం SR165.5 బిలియన్లకు చేరాయి. ఇది 2024 సంవత్సరంలో నమోదైన SR144.2 బిలియన్లతో పోలిస్తే 15 శాతం పెరుగదల నమోదైంది. ఈ మేరకు సౌదీ సెంట్రల్ బ్యాంక్ (సామా) తాజా డేటా వెల్లడించింది.
2025లో సౌదీల నుండి పర్సనల్ రెమిటెన్స్ SR70.4 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది 2024తో పోలిస్తే మూడు శాతం పెరిగింది. 2022 నుండి ఇదే అత్యధిక రెమిటెన్స్ అని రికార్డులు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!







