వాహనం నడుపుతూ 44 ఏళ్ల వ్యక్తి మృతి..!!

- February 12, 2026 , by Maagulf
వాహనం నడుపుతూ 44 ఏళ్ల వ్యక్తి మృతి..!!

మనామా: బహ్రెయిన్ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ 44 ఏళ్ల వ్యక్తి తన వాహనం నడుపుతూ మృత్యువాత పడ్డాడు. మనామా వైపు వెళ్తున్న షేక్ ఖలీఫా బిన్ సల్మాన్.. హైవేపై ఆలీ ప్రాంతానికి సమీపంలోకి రాగానే రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఇంకెవరికి గాయాలు కాలేదని తెలిపారు. ప్రమాద సమాచారం అందగానే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని అవసరమైన చర్యలను ప్రారంభించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com